Home Search
పెండింగ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
ఇంటర్నెట్లో పరువు తాకట్టు
ప్రతిష్టలకు భంగం కలిగించే కంటెంట్ను ప్రసారం చేస్తున్నారు
పాలన వ్యవస్థ సహకారం లేకపోవడం న్యాయవ్యవస్థకు సవాలే
జడ్జిలను జడ్జీలే నియమిస్తారనడం అదో భ్రమ
అనుకూలంగా తీర్పులివ్వకుంటే నిందలు, భౌతిక దాడులా?
కోర్టు స్పందించేవరకు అధికారులు పట్టించుకోవడం లేదు
జస్టిస్...
రాజకీయాల్లో నేరస్థులు
ఎన్నికల్లో నేరగాళ్ళను అభ్యర్థులుగా నిలబెట్టడానికి వారు చేస్తున్న ప్రజాసేవే కారణమని రాజకీయ పార్టీలు గతంలో చెప్పాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఈ మధ్య అన్నారు. నిరుపేదలు అత్యధికంగా గల దేశంలో...
హత్య పన్నాగం పన్నిన ముఠా అరెస్టు..
గంజాయి, మారణాయుదాలు స్వాధీనం
మన తెలంగాణ/సూర్యాపేట : పట్టణంలోని సీతారాంపురం కాలనీలో రౌడీ షీటర్ ఇంట్లో గంజాయి కల్గిన ముగ్గురు వ్యక్తులు ఉన్నా సమాచారం టౌన్ సిఐ ఆంజనేయులు వారి సిబ్బందితో కలిసి దాడి...
రైతుల డిమాండ్లపై కేంద్రంతో చర్చలకు ఐదుగురితో కమిటీ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్ డిమాండ్లపై చర్చల కోసం ఐదుగురు నేతలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు రైతు సంఘాల ఐక్యవేదిక కిసాన్ సంయుక్త మోర్చా(ఎస్కెఎం) తెలిపింది. పంటలకు కనీస మద్దతుధర(ఎంఎస్పి)కి చట్టబద్ధత కల్పించడం,...
రిస్క్ దేశాల నుంచి 16000 మంది
18 మందికి పాజిటివ్, జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాం : కేంద్రమంత్రి మాండవ్య
న్యూఢిల్లీ: రిస్క్ దేశాల నుంచి 16000మంది విమాన ప్రయాణికులకు ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా 18మందికి పాజిటివ్ తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
సకాలంలో సమాచారం అందిస్తే కేసుల పరిష్కారం సులభతరం
సింగరేణిలోని న్యాయ విభాగంలో కేసుల స్థితిగతులపై సమీక్ష
అధికారులతో సమావేశం జరిపిన సింగరేణి జిఎం సూర్యనారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి వ్యాప్తంగా పలు సమస్యలపై వివిధ కోర్టుల్లో పలు స్థాయిల్లో ఉన్న కేసులను సత్వరం...
సుప్రీం కోర్టు ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు చేయాలి
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి
దేశంలోని హైకోర్టుల్లో 44 లక్షల కేసులు
సుప్రీం కోర్టులో 59, 211 కేసులు పెండింగ్లో
జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 3 కోట్ల 10 లక్షల 72 వేల...
బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్
హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్
వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలి
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
శనివారం జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్ఒలతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ సగటును మించి...
10లక్షల లావాదేవీలు
లక్షా80వేల ఎకరాలకు పాస్పుస్తకాలు
విజయవంతమైన ధరణి, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న పోర్టల్ అని ప్రకటన
ధరణి అవతరణతో రాష్ట్రంలో
574 తహసీల్దార్
కార్యాలయాలకు విస్తరించిన
భూముల...
మమతపై బిజెపి ఫిర్యాదు
కోల్కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్కు బిజెపి ఫిర్యాదు చేసింది. బెంగాల్లోని భవానీపూర్ నియోజకవర్గానికి ఈ...
సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: సుప్రీంకోర్టు
‘పంజరంలో చిలకకు స్వేచ్ఛ రావాలి’
కేసుల విచారణపై సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
దర్యాప్తులో సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి
సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబిఐ పనితీరు పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ...
పది పదిహేనేళ్లైనా చార్జ్షీట్లు లేవెందుకు?
ప్రజాప్రతినిధులపై కేసుల్లో ఎందుకింత జాప్యం?
ఇడి, సిబిఐలను ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలపై దాఖలైన కేసుల దర్యాప్తులో ఎందుకింత అసాధా రణ జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్య...
గ్రేటర్ చెరువులకు మహార్ధశ
చెరువుల అభివృద్ది
అరికట్టడం పనులు
మన తెలంగాణ / సిటీ బ్యూరో: గ్రేటర్ పరిధిలో చెరువులు పరిరక్షణతో పాటు వాటీ సుందరకీరణకు జిహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది. జిహెచ్ఎంసి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం...
తెలంగాణ మార్గమే మేలు
వ్యాజ్యాల పరిష్కారంపై సిజెఐ రమణ
సంధి ప్రక్రియ మహాభారతం నాటిదే
కృష్ణుడు ఈ బాటలోనే సాగిన వ్యక్తి
ఘర్షణల నివారణకు పలు మార్గాలు
పెండింగ్ కేసులపై తప్పుడు లెక్కలే
న్యూఢిల్లీ : వ్యాజ్యాలకు మధ్యవర్తిత్వ...
సచ్చీలురులకు స్థానమెక్కడ?
నేడు దేశ వ్యాప్తంగా చట్టసభలలో నేరచరితులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. అక్రమ పద్ధతులతో కోట్ల రూపాయలు సంపాదించిన నేరచరితులు, సంపన్నులతో పలు రాజకీయ పార్టీలు సహవాసం చేస్తున్నాయి. నేరారోపణలు ఉన్నవారు, ధనవంతుల నుంచి...
ప్రైవసీ పాలసీని అంగీకరించాలని ఎవరినీ ఒత్తిడి చేయం
ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్
న్యూఢిల్లీ: ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని ఆమోదించే వరకు వివాదాస్పదంగా మారిన తమ నూతన ప్రైవసీ విధానాన్ని అంగీకరించాలని వినియోగదారులను బలవంత పెట్టబోమని, అంతేకాకుండా ఆ షరతులను అంగీకరించని...
సమాధిగత చట్టానికి ప్రాణం!
రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకోడాన్నే ఉగ్రవాద చర్యగా పరిగణించి గాఢమైన వృద్ధాప్యంలోనూ నిర్బంధంలో ఉంచి ప్రాణాలు కోల్పోయే దుస్థితిని దాపురింప చేసిన ఫాదర్ స్టాన్ స్వామి ఉదంతం కేంద్ర పాలనలోని...
చోక్సీ అప్పగింత ఇప్పట్లో లేనట్లే
పట్టి తేలేక ఒట్టి విమానం తిరుగుముఖం
ఇడి సిఐడి విశ్వప్రయత్నం వృధా
డొమినికా కస్టడీలోనే నిందితుడు
న్యూఢిల్లీ : ఇప్పటికిప్పుడు డొమినికా నుంచి చోక్సీ ఆంటిగ్వాకు వెళ్లడం అసాధ్యం అవుతున్నందున ఇండియాకు రప్పించడం అసాధ్యం...