Wednesday, April 24, 2024
Home Search

మొబైల్ - search results

If you're not happy with the results, please do another search
laptops

ల్యాప్‌టాప్‌లపై 40 శాతం డిస్కౌంట్

హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అయింది. దీంతో దేశవ్యాప్తంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో కస్టమర్లను...
vivo y70s

5జి సపోర్ట్‌తో ‘వివొ వై70ఎస్‌’ స్మార్ట్ ఫోన్

ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్‌ తయారీదారు కంపెనీ వివో నుంచి 5జీ టెక్నాలజీతో మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా వై-సిరీస్‌లో వై 70ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది సంస్థ....
Unorganised-sector

అసంఘటిత రంగానికి ముప్పు!

కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
Lockdown-Relaxation

బతుకు బండి పరుగు

హైదరాబాద్:  రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ జనజీవనం ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్ సందర్భంలో 56 రోజుల సుదీర్ఘ విరామం అనంతర సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి బస్సులు మంగళవారం ఉదయం నుంచే...
Cyber ​​criminals cheat to sell Tractor for cheap

తక్కువ ధరకు ట్రాక్టర్ అంటూ మోసం

  మోసం నిలువెళ్లా ముంచిన సైబర్ కేటుగాళ్లు గాలిదేవుడికి కుచ్చుటోపి పెట్టిన నిందితులు మనతెలంగాణ, హైదరాబాద్ : తక్కువ ధరకు వ్యవసాయ ట్రాక్టర్ విక్రయిస్తామని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చూసి సంప్రదించిన వ్యక్తిని సైబర్ నేరస్థులు నిలువెళ్లాముంచారు. నగరంలోని బషీర్‌బాగ్‌కు...
jan-dhan-yojana,

మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె

  మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్‌డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో...
Police have arrested gang that illegally steals Diesel

డీజిల్ దొంగల అరెస్టు

  అదుపులోకి తీసుకున్న పోలీసులు 20,400లీడర్ల డీజిల్, మెటీరియల్ స్వాధీనం మొత్తం విలువ రూ.13,87,200 విలువ ఉంటుంది మనతెలంగాణ, హైదరాబాద్ : అక్రమంగా డీజిల్ దొంగతనం చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆరుగురు...
Restrictions on Redzone are stringent

రెడ్‌జోన్‌లో ఆంక్షలు కఠినం

ప్రజలు రోడ్లపైకి రాకుండా పకడ్బందీ చర్యలు ఈనెల 31 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు...
Newest classrooms with Corona

సరికొత్త తరగతి గదులు!

  చదువులలో నూతన గాలులు ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది...
Trains

50 రోజుల తరువాత మళ్లీ రైలు కూత

 న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన మొదటి రెండు రైళ్లు 17న న్యూఢిల్లీ సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు 20న సికింద్రాబాద్ న్యూఢిల్లీ రైలు న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల రద్దయిన రైళ్ల సర్వీసులు 50 రోజుల తరువాత...

స్పెషల్ రైళ్ల ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి

  న్యూఢిల్లీ : మంగళవారం నుంచి నడుస్తున్న స్పెషల్ రైళ్ల ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతును డౌన్‌లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఇది తప్పనిసరి అని...
Dead Bodies Next to Corona Patients in Mumbai Hospital

శవాల మధ్య కరోనా పేషెంట్స్‌కు చికిత్స.. వీడియో వైరల్

  ముంబయిః నగరంలోని ఓ ఆస్పత్రిలో శవాల మద్య కరోనా పేషెంట్స్‌కు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది....
Hizbul Commander

హిజ్బుల్‌కు చావుదెబ్బ

  టాప్ కమాండర్ నైకూ హతం ఉగ్రవాదంపై పోరులో సైన్యం భారీ విజయం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉగ్రవాదం వైపు... కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత శ్రీనగర్: ఉగ్రవాదంపై పోరులో మన భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని...

అడవిలో శవాలై వేలాడిన యువజంట

  అనంతగిరిలో విషాదం నెల క్రితమే ఆత్మహత్య లోతుగా దర్యాప్తు చేస్తున్నాం : ఎస్‌పి నారాయణ మనతెలంగాణ/ వికారాబాద్ జిల్లా : అనంతగిరి అడవిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి...

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యసేతు యాప్ తక్షణ అవసరం

  న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తక్షణం ఆరోగ్యసేతు యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించాలని ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. ఈ యాప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని...

ఎన్నో కొత్త పాఠాలు

  స్వావలంబన, ఆత్మస్థైర్యం నేర్పిన కరోనా బాగా పారిన ‘దో గజ్‌కీ దూర్’ కరోనాతో గ్రామీణ జనం పోరు గ్రామ సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ న్యూఢిలీ: కరోనాను ఎదుర్కొవడంలో గ్రామీణ భారతం సమున్నత...

లాక్‌డౌన్ నుంచి పలు మినహాయింపులు: కేంద్రం

  ఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి కేంద్రం పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిక్ షాపులు, రోడ్డు నిర్మాణ పనులకు, సిమెంట్ యూనిట్లు, ఫ్యాన్ల తయారీకి మినహాయింపు ఇచ్చింది. రెండు వారాలుగా 78 జిల్లాల్లో...
KTR

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం: కెటిఆర్

  హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారత్‌లో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను కేంద్ర...

అక్షయ తృతీయకు ‘ఫోన్‌పే’తో బంగారం కొనుగోలు

  న్యూఢిల్లీ: భారతదేశంలో ఒక అగ్రగామి డిజిటల్ పేమెంట్ వేదిక ఫోన్‌పే అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోన్‌పేతో వినియోగదారులు నగదు పంపడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జి...

డిజిటల్ పేమెంట్‌ల వైపు ప్రజల మొగ్గు

  మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ ఎఫెక్టుతో ఇల్లు దాటి బయటికొచ్చేందుకు 90 శాతం మంది జంకుతున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లులతో పాటు ఇతర పేమెంట్‌లను కట్టడానికి చాలామంది డిజిటల్ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు....

Latest News