Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
మిత్రులేమో ‘ధన’వీరులు..యువతేమో అగ్నివీరులు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజెపిపై తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. తన స్నేహితులకు 50ఏళ్ల లీజుపై విమానాశ్రయాలను అప్పగిస్తూ వారిని దౌలత్ వీరులను...
యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: విపక్షాల ఐక్యత భారీ ప్రదర్శన మధ్య జూలై 18న జరగనున్న ఎన్నికలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సీతారాం ఏచూరి,...
నేడు యశ్వంత్ నామినేషన్
టిఆర్ఎస్ తరఫున మంత్రి కెటిఆర్ హాజరు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికే ఖరారు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం (నేడు) తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. సిన్హా...
రాష్ట్రపతి ఎవరైతే ఏమిటి?
ఒక గిరిజన మహిళ దేశాధ్యక్ష పీఠానికి పాలక పక్షం తరపున పోటీకి ఎంపికైన విషయం బయటపడగానే పత్రికల్లో వార్తలుగా, టివిల్లో కథనాలుగా అది ఆ జాతికి దక్కిన గౌరవమా లేక ఓ రాజకీయ...
యువత కలలు భగ్నం చేసిన బిజెపి
''అగ్నిపథ్''పై రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశానికి సేవ చేయాలన్న లక్షలాది మంది యువజనుల కలలను బిజెపి భగ్నం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన అగ్నిపథ్ పథకంపై...
మోడీజీ.. ‘అగ్నిపథ్’ ఉపసంహరించుకోండి
మోడీజీ.. ‘అగ్నిపథ్’ ఉపసంహరించుకోండి
సైన్యాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం
ఇడి ప్రశ్నిస్తున్న వేళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నా వెంటే ఉన్నారు
పార్టీ శ్రేణుల సత్యాగ్రహలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దేశాన్ని ఇద్దరు ముగ్గురు పారిశ్రామిక వేత్తలకు ప్రధానిఅమ్మేస్తున్నారంటూ...
ప్రజాస్వామ్యం ముసుగులో ఫాసిస్టు చర్యలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఐదవ రోజు తమ నాయకుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన...
మోడీ ప్రభుత్వం అదాని, అంబానీలకు దోచి పెడుతోంది
హైదరాబాద్ : టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీలకు దోచి పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో సైన్యంలో కూడా ప్రైవేటీకరణలో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకువచ్చారు. అగ్నిపత్ పథకాన్ని రద్దు...
ఆర్థిక విధానాలపై అదానీ ప్రాబల్యం!
మన పొరుగు దేశం శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్టు గౌతమ్ అదానీ గ్రూప్కు అప్పగించడంపై పెను వివాదం చెలరేగింది. దానిని రద్దు చేయాలని అక్కడి ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజలు సహితం పెద్ద...
రావణకాష్టంలా దేశం
బిజెపి విధానాలతో పెరుగుతున్న విద్వేషాలు
మాట్లాడితే విషం చిమ్మడం
కమలనాథుల సంస్కృతి
తెలంగాణను కేంద్రం సతాయిస్తోంది
దేశంలో తెలంగాణ వంటి
సంస్కారవంతమైన ప్రభుత్వం
ఉందా? 8ఏళ్లలో సిఎం కెసిఆర్
తెలంగాణను అగ్రభాగంలో
నిలిపారు...
“అగ్నిపథ్” పై విపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్కు వ్యతిరేకంగా దేశం లోని వివిధ వర్గాల నేతలు, యువకుల నుంచి ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా చోట్ల...
బిజెపి గ్యాస్ ఛాంబర్లే తరువాయి
సామ్నా సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు
ముంబై : కేంద్రంలోని బిజెపి రకరకాల వేధింపులకు పరాకాష్టగా మారిందని, ఇక జనాన్ని హింసించేందుకు గ్యాస్ ఛాంబర్ల ఏర్పాటు తరువాయిగా పరిస్థితి ఉందని శివసేన తీవ్రంగా ఆరోపించింది....
ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టి లాగారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ప్రస్టేషన్లో విచక్షణ కోల్పోయారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్...
రాజ్ భవన్ ను ముట్టడించిన ఎన్ఎస్ యుఐ నేతలు…
ఎఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఇడి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్ భవన్ ను ముట్టడించిన ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్...
రాజకీయంగా ఎదుర్కోలేక ఈడితో వేధింపులు: జగ్గారెడ్డి
హైదరాబాద్: సోనియా, రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక బిజెపి ఈడిని ఉసిగొల్పి వేధింపులకు పాల్పడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''దేశవ్యాప్త...
కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షం లేదు: ఖర్గే
ఢిల్లీ: కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షం లేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల ఐక్యతను దెబ్బతీయలేకే సమావేశానికి వెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇడి విచారణ వ్యవహారంలో తాము...
రెండోరోజు 9 గంటలు
కాంగ్రెస్ నేత రాహుల్పై ఇడి ప్రశ్నల పరంపర
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికి 19 గంటల పాటు విచారణ
నేడూ హాజరుకు అధికారుల ఆదేశం
కాంగ్రెస్ నేతల నిరసనలు, అరెస్టు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో...
నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తల భారీ ప్రదర్శన…
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ నేతలు భారీ ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇడి ముందు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆ పార్టీ...
పొన్నాల x కొమ్మూరి
మన తెలంగాణ/మద్దూరు: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు రచ్చకెక్కింది. మాజీ ఎంఎల్ఎ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వాహనంపై మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు....
గాంధేయవాదమే మిన్న
రాహుల్ గాంధీ ట్వీట్
న్యూఢిల్లీ : దేశానికి ఇప్పుడు కావల్సింది హింసావాదం కాదు, పూజ్య బాపూజీ ప్రవచించిన ఆదర్శాలే స్వాతంత్ర భారతానికి పునాదులు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బిజెపి...