Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
హెటిరో, సిప్లాలకు రెమ్డెసివర్ కాంట్రాక్టు
న్యూఢిల్లీ : యాంటివైరల్ డ్రగ్ రెమ్డెసివర్ ఉత్పత్తికి హెటిరో, సిప్లాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిని ఇచ్చింది. కరోనా వైరస్ చికిత్సకు రెమ్డెసివర్ బాగా పనిచేస్తోందని నిర్థారణ అయింది. ఈ దశలో...
ఖాట్మండ్ వాదానికి మద్దతుగా నేపాల్ ఎఫ్ఎం రేడియో ప్రచారం
పిథోరగఢ్ (ఉత్తరాఖండ్) : కాలాపాని, లిపులేఖ్, లింపియధుర ప్రాంతాలన్నీ తమ భూభాగాలంటూ ఖాట్మండ్ లేవ దీసిన వివాదానికి మద్దతుగా సరిహద్దు ప్రాంతాల్లో నేపాల్ ఎఫ్ఎం రేడియో ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని సరిహద్దు గ్రామాల...
తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఒరిస్సా, దాని పరిసర ప్రాంతాల్లో మొదలైన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం చురుగ్గా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి...
కరోనాకు డ్రగ్ కనిపెట్టిన హెటిరో
హైదరాబాద్: కరోనా వైరస్కు డ్రగ్ కనిపెట్టామని హైదరాబాద్ హెటిరో యాజమాన్యం తెలిపింది. 'కోవిఫర్' పేరుతో జనరిక్ మందు అమ్మకానికి డిసిజిఐ అనుమతి ఇచ్చిందని హెటిరో వెల్లడించింది. వెంటనే 'కోవిఫర్' మెడిసన్ అందుబాటులోకి తెస్తామని...
20 రోజులు.. 2 లక్షల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
జడేజాను మించిన ఫీల్డర్ లేడు
న్యూఢిల్లీ : సమకాలిన ప్రపంచ క్రికెట్లో రవీంద్ర జడేజాను మించిన ఫీల్డర్ మరోకడూ లేడని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్గా జడేజాను పేర్కొన్నాడు. మైదానంలో...
కరోనా నివారణకు మందు వచ్చింది
‘ఫవిపిరవిర్’ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసిన గ్లెన్మార్క్
టాబ్లెట్ ధర రూ.103
స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారిపై బాగా పని చేస్తుంది
మధుమేహం, గుండెజబ్బులున్న వారు కూడా వాడొచ్చు
గ్లెన్మార్క్ చైర్మన్ సల్దాన్హా ప్రకటన
ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా...
రోహిత్కు పరీక్షలాంటిదే..
లండన్: రానున్న ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు పరీక్షలాంటిదేనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసేర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ఇతర క్రికెటర్లతో పోల్చితే ఓపెనర్గా దిగే రోహిత్కు ఇది క్లిష్టమైన సిరీస్...
చైనా దురాక్రమణకు ప్రధాని మోడీ తలొగ్గారు : రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: చైనా దురాక్రమణను అడ్డుకోలేక భారత ప్రధాని తలొగ్గారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.‘ ఓవేళ ఆ భూభాగం చైనా వారిదే అయితే, మన సైనికులు ఎందుకు చనిపోయారు..?...
ఆయుధాల చేరవేతకు పాక్ యత్నం భగ్నం
సరిహద్దులో డ్రోన్ కూల్చివేత
జమ్ము : జమ్మూకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత గగనతలంలోకి చొచ్చుకు వచ్చిన పాకిస్థాన్ డ్రోన్ను బిఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. డ్రోన్ ద్వారా ఆయుధాల చేరవేతకు పాకిస్థాన్ యత్నించగా బిఎస్ఎఫ్...
గంగూలీ సోదరుడికి కరోనా..
కోల్కతా: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటిలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టించింది. తాజాగా, గంగూలీ కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా సోకింది. గంగూలీ...
గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం
న్యూఢిల్లీ: వలస కార్మికుల ఉపాధి కోసం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభిమాన్ పథకాన్ని బిహార్ ఖగరియా జిల్లా తెలిహార్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ...
ఆయనే మా ధైర్యం.. మా సంతోషం
ధైర్యంగా బతకడం నేర్పాడు..
అందరి మేలు కోరే వ్యక్తి
ఆయన మాటలు ఆదర్శంగా ఉండేవి
మన తెలంగాణ ప్రతినిధితో కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషి
సూర్యాపేట: యావత్ భారతావని కల్నల్ సంతోష్బాబు మృతికి కన్నీటిపర్యమైంది. గురువారం సూర్యాపేటలో జరిగిన...
24గంటల్లో 14,516 కొత్త కేసులు.. 375 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 4 లక్షలకు చేరువయ్యాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 14,516 కొత్త కోవిడ్-19 కేసులు, 375 మరణాలు...
‘మేకిన్ ఇండియా’యే శరణ్యం
తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
ఐపిఎల్ కోసం జోరు పెంచిన బిసిసిఐ
ముంబై : కరోనా మహమ్మరి దెబ్బకు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణపై ఇటీవలే మళ్లీ ఆశలు చిగురించిన విషయం తెలిసిందే. ఈ...
నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి
యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి
ప్రణాళికలను సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం...
అయోధ్య రామాలయ నిర్మాణం నిలిపివేత
గుడి కంటే దేశ రక్షణే ముఖ్యం
రామమందర్ ట్రస్టు నిర్ణయం
అయోధ్య: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించాలన్న ప్రయత్నాలను రామ మందిర్ ట్రస్టు నిలిపివేసింది. భారత్-చైనా సరిహద్దులో...