Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ ‘రణ’రంగం!
పంజాబ్ ఓటర్లు ఎవరి కంఠాన జయమాల వేస్తారో, మరెవరిపై పంజా విసురుతారోగాని ఆ పరిణామం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది. బిజెపికి ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఎంతటి...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
వందేళ్లకైనా కాంగ్రెస్ రాదు
తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో తిరిగి కోలుకోని స్థితిలో పార్టీ
మరో వంద సంవత్సరాలకైనా
అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్
తనంతట తానే నిర్ణయించుకున్నట్టు
కనిపిస్తున్నది : పార్లమెంటులో మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి...
పాటెల్లిపోయింది
సుమధుర స్వర చిరంజీవి లతా మంగేష్కర్ అస్తమయం
92వ ఏట కన్ను మూసిన ప్రముఖ గాయని లతా మంగేష్క్కర్
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల సంతాపం
రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ముంబయి: ప్రముఖ గాయని, భారత...
నాలుగో దశ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగోదశ పోలింగ్కు కాంగ్రెస్ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
హిజబ్ పేరిట బాలికల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు
రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: కర్నాటకలోని విద్యా సంస్థలలో హిజబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజబ్ పేరిట బాలికల విద్యను అడ్డుకుంటూ వారి...
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రమాణం..
పణాజీ: ఎన్నికల్లో గెలిచాక తాము వేరే పార్టీలోకి ఫిరాయించబోమంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రమాణం చేశారు....
సిఎం అభ్యర్థి ప్రకటన వేళ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రేపో మాపో ప్రకటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలహీనమైన...
చైనా వద్దకు మేము విషయాన్ని తీసుకెళ్లాము!
అరుణాచల్ అబ్బాయిపై దాష్టికంపై విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: చైనా సైన్యం కస్టడీలో అరుణాచల్ అబ్బాయిని హింసించిన విషయాన్ని చైనా వద్దకు తీసుకెళ్లినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టంచేసింది. “మేము విషయాన్ని చైనా...
మన సిద్ధాంతమే గెలుస్తుంది
స్టాలిన్ ప్రశంసకు రాహుల్ థ్యాంక్స్
న్యూఢిల్లీ: లోక్సభలో బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తన ఉత్తేజపూరిత ప్రసంగాన్ని ప్రశంసించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు...
జీరోసమ్ బడ్జెట్
మోడీ ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ నికరాదాయ వర్గాలైన వేతన జీవులను, మధ్యతరగతివారిని, యువతను, రైతులను, సూక్ష్మమధ్యతరగతి పరిశ్రమలను విస్మరించిందని, మోడీ ప్రభుత్వంది జీరో సమ్ బడ్జెట్ అని, అదో లాలీపాప్ బడ్జెట్ అని...
మరింత తీవ్రంగా పెగాసస్
కాళ్లకు చుట్టుకొన్న పాము వదిలిపెట్టనట్టు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ ఉదంతం విడిచిపెట్టడం లేదు. అందులోని మానవ హక్కుల హరణం, వ్యక్తిగత గోప్యత హక్కు ఖననం దేశ ప్రజాస్వామ్యాన్ని కళంకితం చేస్తూ...
పెగాసస్ ప్రకంపనలు
2017లోనే స్పైవేర్ను భారత్ కొనుగోలు చేసింది
ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందంలో పెగాసస్ భాగమే
న్యూయార్క్ టైమ్స్ తాజా సంచలన కథనం
మోడీ-నెతన్యాహూ అనుబంధంపై ప్రస్తావన
ప్రధాని మోడీ దేశద్రోహానికి పాల్పడ్డారు : రాహుల్
దేశాన్ని బిగ్బాస్ షోలా మార్చారు :...
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
4 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారు
మోడీ సరార్పై రాహుల్ వ్యంగ్య బాణాలు
న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలో నాలుగు కోట్ల మందికి పైగా జనాన్ని పేదరికంలోకి నెట్టేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘హమారే...
యుపి కాంగ్రెస్ సిఎం అభ్యర్థి ప్రియాంక?
భారీ సంకేతం ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు
లక్నో: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీనుంచి సిఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాది పార్టీ...
బూస్టర్ డోసులు ఎప్పుడు ప్రారంభిస్తారు ?
కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్
న్యూఢిల్లీ : దేశంలో ఇంకా చాలా మందికి వ్యాక్సిన్ అందలేదని, థర్డ్ వేవ్ను ఎదుర్కోవాలంటే కనీసం 60 శాతం మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 42 శాతం...
గల్వాన్ లోయలో జవాన్ల న్యూ ఇయర్ సంబరాలు..
న్యూఢిల్లీ: నూతన సంవత్సరాది వేడుకల్లో భాగంగా తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో భారత జవాన్లు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని వేడుకలు జరుపుకొన్న ఫోటోలను భారత సైన్యం మంగళవారం మీడియాకు విడుదల చేసింది....
ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు
చైనా వంతెన నిర్మాణంపై రాహుల్ ప్రశ్న
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ సమీపాన లడఖ్లో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్లు వెలువడుతున్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...