Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
కూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్: 11మంది సజీవదహనం
చెన్నై: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఘటనలో 11 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్...
మరణించిన రైతుల జాబితా ఇదిగో
వారికి పరిహారం చెల్లించండి
లోక్సభలో రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని...
కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పనిచేసిన రోశయ్య..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవించినంతకాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా...
మమత దూకుడు!
పురాతన భవనాల పునాదులు గట్టిగా వుంటాయి. అవి మళ్లీ పుంజుకొనే అవకాశాలు లేకపోలేదని తెలిసి కూడా వాటిని కూల్చివేయాలనుకుంటున్న వారు అవి లేని లోటును తీర్చగల సత్తా వున్నవారేనా అని ప్రజలు ఆలోచించకుండా...
కాంగ్రెస్ను దూరం పెట్టేందుకు మమత, పవార్ యత్నం
దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్య
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...
భయపడే చర్చ లేకుండా బిల్లులు ఆమోదం
ప్రభుత్వంపై రాహుల్ విమర్శ
న్యూఢిల్లీ: చర్చలు జరిగితే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయన్న భయంతోనే ఎటువంటి చర్చలేకుండా మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించుకున్నట్లు కనపడుతోందని కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్...
కాంగ్రెస్ పై మమత శివతాండవం
గత మేలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానంలో...
ధరల పెరుగుదలపై డిసెంబర్ 12న ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
ప్రసంగించనున్న సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ప్రజలను చైతన్యపరచడానికి చేపడుతున్న ప్రచారంలో భాగంగా డిసెంబర్ 12న ఢిల్లీలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించనున్నారు. ధరల పెరుగుదలకు...
అప్పుడే పాక్కు గట్టిగా బుద్ధి చెప్పుండాల్సింది
26/9 ముంబయి దాడులపై మనీష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ...
స్నేహితులను సంపన్నులను చేసింది చాలు…
కేంద్రానికి రాహుల్ చురకలు
న్యూఢిల్లీ: స్నేహితుల కోసం మరిన్ని ఆస్తులను సంపాదించిపెట్టవద్దని, ప్రజల కోసం సరైన విధానాలను రూపొందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సామాజిక వంటశాల పథకాన్ని...
మణిపూర్లో మిలిటెంట్ల దాడి
ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఏడుగురు మృతి
ప్రధాని, రాజ్నాథ్ దిగ్భ్రాంతి
గౌహతి: మణిపూర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్...
హిందూయిజం అంటే గూండాయిజం కాదే
ఖుర్షీద్ రాతల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు
సేవాగ్రామ్ కార్యకర్తలకు వీడియో సందేశం
పరివార్ ప్రాబల్యం చెందిందని అంగీకారం
న్యూఢిల్లీ : హిందూత్వ, హిందూయిజం రెండువేర్వేరు అంశాలు, ఆలోచనా విధానాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
అవినీతి బిజెపి ప్రభుత్వంపై పోరాటానికి భయపడవద్దు
కాంగ్రెస్ నాయకులకు రాహుల్ సూచన
న్యూఢిల్లీ : ప్రతి అడుగులో సత్యం మీవెంట ఉంటే అవినీతి కేంద్ర బిజెపి ప్రభుత్వంతో పోరాడడానికి ఏమాత్రం భయపడవద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ...
కొవిడ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం
10 మంది సజీవ దహనం
మహారాష్ట్ర అహ్మద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం
ప్రధాని, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
పుణె: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 10...
అమరీందర్ కొత్త పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’
కాంగ్రెస్కు అధికారికంగా రాజీనామా చేసిన కెప్టెన్
మీ ప్రవర్తన నన్ను తీవ్రంగా బాధించిందంటూ సోనియాకు లేఖ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. అంతేకాదు తాను...
బారికేడ్లు ఎత్తేస్తున్నారు
ఢిల్లీ శివార్లలో పోలీసు చర్య
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో యుపి సరిహద్దుల వెంబడి ఉన్న బారికేడ్లను తొలిగించే పనిని స్థానిక పోలీసులు శుక్రవారం చేపట్టారు. ఏడాది తరువాత ఈ ప్రక్రియ ఆరంభం...
బిజెపికి ఇప్పట్లో తిరుగులేదు
ఈ వాస్తవం రాహుల్ గుర్తించడు
ఇదే ఆయనతో జటిల సమస్య
మోడీ బలం ఏమిటనేది గుర్తించాలి
30 శాతం ఓట్ల పార్టీ శక్తివంతమే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
కాంగ్రెస్ తొలి నాళ్ల ఘట్టంలో కమలం
న్యూఢిల్లీ...
దశాబ్దాలపాటు బిజెపి రాజకీయాల్లో ఉంటుంది: ప్రశాంత్ కిశోర్
గోవా: ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధుడైన ప్రశాంత్ కిశోర్ గురువారం గోవాలో ప్రసంగిస్తూ “ బిజెపి ఎక్కడికీ పోదు. దశాబ్దాలపాటు కొనసాగుతుంది. ఈ సత్యాన్ని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారు” అన్నారు. “గెలిచినా, ఓడినా బిజెపి...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో...
పార్టీ పగ్గాలు చేపట్టడంపై ఆలోచిస్తా
సిడబ్లుసి సమావేశంలో పలువురి నేతల డిమాండ్పై రాహుల్
న్యూఢిల్లీ: మరో సారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సిడబ్లుసి) సమావేశంలో...