Wednesday, April 24, 2024

భారత జలాంతర్గామిని అడ్డుకున్న పాకిస్థాన్ నావికాదళం

- Advertisement -
- Advertisement -

Indian Submarine
ఇస్లామాబాద్: తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన భారత జలాంతర్గామిని గత వారం అడ్డుకున్నట్లు పాకిస్థాన్ మిలిటరీ పేర్కొంది. పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత జలాంతర్గామిని అక్టోబర్ 16న పాకిస్థాన్ నావికాదళంకు చెందిన గస్తీ విమానం గుర్తించిండంతో ఈ ఘటన చోటుచేసుకుందని పాక్ మిలిటరీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత జలాంతర్గామి తమ జలాల్లోకి ప్రవేశించడం ఇది మూడోసారని పాక్ తెలిపింది. ఆ ఘటనకు చెందిన ఫుటేజిని కూడా పాక్ సాయుధ బలగాలు టిట్టర్‌లో షేర్ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News