Friday, March 29, 2024

కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులకే ఓటేయండి: పల్లా

- Advertisement -
- Advertisement -

Palla Rajeswar Reddy speach on MLC Elections/

భద్రాద్రి కొత్తగూడెం: సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లారాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా “గార్ల – బయ్యారం” మండ‌లాల స‌న్నాహ‌క‌ సమావేశంలో పల్లా మాట్లాడారు. త్వరలో 24 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయనున్నారని చెప్పారు. ఇల్లందులో జరిగిన పట్టభద్రుల ఎంఎల్‌సి సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపి కవిత, ఎంఎల్‌ఎ హరిప్రియ నాయక్, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News