Friday, April 19, 2024

రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: మహమ్మదాబాద్ మండలం చౌదర్ పల్లి పంచాయతీ కార్యదర్శి ఎసిబి వలకు చిక్కారు. రైతుల నుంచి పంచాయతీ కార్యదర్శి ఎ అనురాధా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. గతంలో కూడా రైతుల నుంచి ఆమె లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News