Thursday, April 25, 2024

విష్ణును పలకరించని పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

Pawan kalyan not talk with vishnu

హైదరాబాద్: అలయ్‌బలయ్ కార్యక్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు. పవన్‌తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నించినప్పటికి అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. పక్కపక్కన కూర్చున్న విష్ణును మాత్రం పవన్ పలకరించలేదు. మా ఎన్నికలలో మెగా ఫ్యామలీ ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంచు కుటుంబం, మెగా కుటుంబం మధ్య మనస్పర్థలు వచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో  అలై-బలై కార్యక్రమం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News