Thursday, April 25, 2024

మధ్యప్రదేశ్ కు పెటిఎం సాయం

- Advertisement -
- Advertisement -

Paytm To Provide MP 100 Oxygen Concentrators

భూపాల్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సాయం చేసేందుకు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ పెటిఎం ముందుకొచ్చింది. మధ్యప్రదేశ్ కు 100 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అందిస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పెటిఎం వ్యవస్థాపకుడు, సిఇఒ విజయ్ శేఖర్ శర్మతో మాట్లాడారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఆక్సిజన్ మధ్యప్రదేశ్ కు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు చేరుకోనున్నాయని కంపెనీ పేర్కొంది.

Paytm To Provide MP 100 Oxygen Concentrators

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News