Saturday, April 20, 2024

కలవరాల కాబూల్

- Advertisement -
- Advertisement -

People in parks and grounds for fear of Taliban

పార్క్‌లు, మైదానాలలోనే జనం తిష్ట
ఎటిఎంల ఖాళీతో తిప్పలు
ఆడవారి ఆందోళన
గన్ చప్పుళ్లతో కలవరం

కాబూల్‌ : ప్రస్తుత పరిస్థితితో ఎప్పుడు తాలిబన్లు వచ్చి విరుచుకుపడుతారో అనే భయంతో కాబూల్‌లో అత్యధిక జనం ఎక్కువగా పార్క్‌లు, విశాలమైన మైదానాలు, గ్రౌండ్లలోనే ఉంటున్నారు. దేశంలో తాలిబన్లు ఆటవిక పాలనకు దిగుతారనే ఆందోళనతో ప్రజలు గడుపుతున్నారు. మహిళలు తమ పరిస్థితి ఏమిటీ? అనే ఆందోళనలో ఉన్నారు. ఇక పలు ప్రాంతాలలో ఎటిఎంలు నగదు పంపిణీ లేక మూతపడ్డాయి. దీనితో అత్యవసరంగా నగదు అవసరం అయిన జనం దిక్కుతోచనిస్థితిలో ప్రైవేటు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. పలు చోట్ల తుపాకీ మోతలు వినపడుతున్నాయి. అయితే అంతా ప్రశాంతంగా ఉందని అధికారులు భరోసా కల్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News