Friday, March 29, 2024

పీయూష్‌గోయల్‌తో మన్మోహన్‌సింగ్ భేటీ

- Advertisement -
- Advertisement -

Piyush Goyal Meets Ex-PM Manmohan Singh

న్యూఢిల్లీ: రాజ్యసభ నూతన నేత పీయూష్‌గోయల్‌తోనూ శరద్‌పవార్ భేటీ అయ్యారు. గోయల్‌తో భేటీ అయిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ మరో నేత ఆనంద్‌శర్మ కూడా ఉన్నారు. గత సమావేశాల వరకు రాజ్యసభ నేతగా వ్యవహరించిన థావర్‌చంద్ గెహ్లాట్‌ను కర్నాటక గవర్నర్‌గా నియమించడంతో గోయల్‌కు రాజ్యసభ బాధ్యతలు అప్పగించారు. సభ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్ష నేతలతో గోయల్ చర్చించినట్టు చెబుతున్నారు. ఈ సమావేశాల్లోనే జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌర స్మృతిపై బిజెపి ఎంపీలు ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

Piyush Goyal Meets Ex-PM Manmohan Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News