Friday, March 29, 2024

ఇండ్లపై కూలిన పాక్ విమానం….

- Advertisement -
- Advertisement -

 

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండ్ నిమిషం ముందు జిన్నా ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని మోడల్ కాలనీలో ఇండ్లపై కూలింది. విమానం 107 మంది ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీ వెళ్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయినవారు మొత్తం పాకిస్తానీయులని స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News