Thursday, April 25, 2024

హుడా పార్కులో గ్రీన్ ఇండియా చాలెంజ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బాగంగా ఆదివారం జుబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని హుడా పార్కులో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ గండ్ర మోహన్ రావు, పుడ్ కమీషన్ మెంబర్ కొంతం గోవర్ధన్ రెడ్ధి, పంచాయతీ రాజు మెంబర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, బిసి కమిషన్ మెంబర్ సిహెచ్ ఉపేందర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి కాల్యాణ్ సహా 15 మంది న్యాయ వాదులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు విధిగా మొక్కలు నాటి, ఆ మొక్కలను సంరక్షించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

Plant saplings in Huda Park at Journalist Colony

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News