Friday, April 26, 2024

సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi condolences on Sirivennela Sitarama Sastry death

హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించిందని అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఆయన.. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియపరిచారు.

PM Modi condolences on Sirivennela Sitarama Sastry death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News