- Advertisement -
న్యూఢిల్లీ: భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్థంతి సందర్భంగా ప్రపంచమంతా ఆయనని స్మరించుకుంటోంది. ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మోడీతోపాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రక్షణ శాఖమంత్రి నాజ్ నాథ్ సింగ్, ఎల్ కె అద్వానీ పలురువు అధికారులు మహాత్మగాంధీకి నివాళులర్పించారు.
https://twitter.com/hashtag/MahatmaGandhi?src=hashtag_click
PM Modi pays Tributes to Mahatma Gandhi at Raj Ghat
- Advertisement -