Friday, March 29, 2024

అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు వల

- Advertisement -
- Advertisement -

Police arrest four Nigerians on face book fraud

హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ పేస్‌బుక్ లో మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అమ్మాయిల పేరిట నైజీరియన్ల మోసాలకు పాల్పడ్డారు. అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు వల వేశారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పేస్‌బుక్ లో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో నిందితులు, బాధితులతో చాటింగ్ చేశారు. నలుగురి దగ్గరి నుంచి నైజీరియన్లు రూ.7లక్షలను కాజేశారు. విదేశాల నుంచి మీకోసం వస్తున్నామని డబ్బులు కొట్టేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నైజీరియన్లను అరెస్టు చేశారు.

Police arrest four Nigerians on face book fraud

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News