Friday, March 29, 2024

శ్రీశైలం డ్యామ్ ఎడమగేటు వద్ద పోలీసులు పహారా

- Advertisement -
- Advertisement -

Police protection in Srisailam left gate

కర్నూలు: శ్రీశైలం డ్యామ్ ఎడమగేటు వద్ద తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం కారణంగా భద్రత చర్యలు చేపట్టారు. ఉద్యోగులను మినహా ఎవర్నీ పోలీసులు లోనికి అనుమతించడంలేదు. ఎపి, తెలంగాణ మధ్య జలవివాదం కారణంగా ప్రాజెక్టుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద భారీగా ఎపి పోలీసులు పహారా కాస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News