Saturday, April 20, 2024

గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష వాయిదా

- Advertisement -
- Advertisement -

Postponement of Gurukul degree entrance examination

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్‌సి,ఎస్‌టి గురుకుల డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 25న జరగాల్సిన టిజియుజిసెట్‌ను వాయిదా వేస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. కొవిడ్ ఉధృతి కారణంగా ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీకి కనీసం 15 రోజుల ముందుగా తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు అభ్యర్థులు www.tswreis.in లేదా 180042545678 టోల్ ఫ్రీ నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News