Saturday, April 20, 2024

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ ప్రమాణం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులు మీదుగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారం చేశారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News