Saturday, April 20, 2024

కోడేరు, పానగల్ మండలాలకు సాగు నీరు అందించాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Provide irrigation water to Koderu and Panagal zones

హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గంలో కోడేరు, పానగల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పానగల్ బ్రాంచి కాలువ నీటి విడుదల, కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఉన్న పలు కాలువలపై అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షలు జరిపారు.  ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ బీరం హర్షవర్థన్ రెడ్డి, ఎస్‌ఇ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News