Saturday, April 20, 2024

పంజాబ్ లక్ష్యం 135

- Advertisement -
- Advertisement -

Punjab target is 135 runs

 

దుబాయ్: ఐపిఎల్ 14లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సిఎస్‌కె 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 135 లక్ష్యాన్ని ఉంచింది. డూప్లిసెస్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సిఎస్‌కె బ్యాట్స్‌మెన్లలో డూప్లిసెస్ (76), రవీంద్ర జడేజా(15), ఎంఎస్ ధోనీ(12), రుతురాజ్ గైక్వాజ్ (12) , రాబీన్ ఊతప్ప(2), అంబటి రాయుడు(4), మోయిన్ అలీ(0), బ్రవో(4) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, క్రిష్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News