Thursday, April 25, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ టీమ్..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ‘పుష్ప’ టీమ్ దర్శించుకుంది. బుధవారం ఉదయం వీఐపి బ్రేక్ దర్శనం సమయంలో పుష్ప చిత్రబృందం డైరెక్టర్ సుకుమార్, ప్రడ్యూసర్ నవీన్, సునీల్ లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారికి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పుష్ప మూవీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు వారు తెలిపారు.

Pushp Movie Team visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News