Friday, March 29, 2024

తొలి మ్యాచ్‌లో పివి సింధు విజయం

- Advertisement -
- Advertisement -

PV Sindhu wins her first match in tokyo olympics

 

టోక్యో: పివి సింధు తన మొదటి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ క్రీడాకారిణితో తలపడింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో ఇజ్రాయిల్‌ షట్లర్‌పై పివి సింధు ఘన విజయం సాధించింది. ఇజ్రాయిల్‌ క్రీడాకారిణి సెనియా పొలికర్‌పోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లతో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ షెట్లర్‌కు పొలికర్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7, 21-10తో విజయం సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News