- Advertisement -
హైదరాబాద్: దుబ్బాక ఎంఎల్ఎగా రఘునందన్రావు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, ఎంఎల్ఎ రాజాసింగ్, ఎంఎల్సి రాంచందర్రావు, మాజీ ఎంపి జితేందర్రెడ్డి హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు రఘునందన్ రావు గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
Raghunandan Rao swears in as Dubbaka MLA
- Advertisement -