- Advertisement -
న్యూఢిల్లీ: పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. 40 మంది జావాన్లను బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభపడ్డారు..?అని ప్రశ్నించారు. పుల్వామాపై విచారణలో ఇప్పటి వరకు ఏం తేల్చారని ట్వీట్ చేశారు. 40 మంది ప్రాణాలు కోల్పోవడానికి భద్రతా వైఫల్యానికి బిజెపి ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారని మూడు ప్రశ్నలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Rahul Says Who benefited most from pulwama attack
- Advertisement -