Friday, April 19, 2024

రైల్వే ఉద్యోగి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

railway employee was brutally murdered in medchal

మిర్జాలగూడ: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మిర్జాలగూడలో ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ను గుర్తుతెలియని దుండగుడు హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

railway employee brutally murdered in medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News