Friday, March 29, 2024

గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

Rajiv Gandhi Jayanti celebrations at Gandhi Bhavan

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్, టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

Rajiv Gandhi Jayanti celebrations at Gandhi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News