Thursday, April 18, 2024

సింగరేణి మైనింగ్‌తో రామప్పకు ముప్పు లేదు…

- Advertisement -
- Advertisement -

Ramappa is not threatened by Singareni mining

ములుగు: రామప్పకు సింగరేణి మైనింగ్‌తో ముప్పు అవాస్తవమని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ప్రతిపాదన దశలోనే వెంకటాపురం ఉపరితల గని ఉందని, సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తరువాతే ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సమ్మతి తరువాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని సింగరేని యాజమాన్యం సూచించింది. రామప్ప గుడికి చిన్న నష్టం చేకూర్చే ఎలాంటి ప్రతిపాదన చేయబోము అని, రామప్ప ఆలయ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News