- Advertisement -
రంగారెడ్డి: కారు ప్రమాదంలో టిఆర్ఎస్ నేత మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ చీఫ్ సెక్రటరీ మహేందర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నుంచి శంషాబాద్కు కారులో వెళ్తుండగా ముందు టైర్ పగలడంతో మరో కారును ఢీకొట్టడంతో మహేందర్ త్రీవంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో రంగారెడ్డి టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
Rangareddy TRS worker Died in Car Accident in ORR
Rangareddy TRS worker Died in Car Accident in ORR
- Advertisement -