Friday, March 29, 2024

పుదుచ్చేరి సిఎంగా రంగస్వామి ప్రమాణం

- Advertisement -
- Advertisement -

Rangasamy takes oath as the Chief Minister of Puducherry

పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సిఎంగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగ‌స్వామి శుక్రవారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రంగ‌స్వామి చేత లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పుదుచ్చేరి రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి కొద్ది మంది ప్రముఖులను మాత్ర‌మే ఆహ్వానించారు. కరోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్ర‌మాణం చేసిన రంగ‌స్వామికి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో పాటు ప‌లువురు ప్రముఖులు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

Rangasamy takes oath as the Chief Minister of Puducherry

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News