Friday, April 19, 2024

ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారయత్నం… గొంతు నులిమి

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వరి: ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేస్తుండగా ఆమె అరవడంతో గొంతు నులిమి హత్య చేసిన సంఘటన అస్సాం రాష్ట్రం సోనిత్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధికియజులీ పోలీస్ స్టేషన్ పరిధిలో కిషోర్ బరుహా(44) అనే వ్యక్తి ఓ గ్రామంలో నివసిస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికపై అత్యాచారం చేస్తుండగా కేకలు వేసింది. దీంతో ఆమె గొంతు నులిమి హత్య చేశారు. పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News