Friday, March 29, 2024

రాజేంద్రనగర్ లో పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Rape on 10th class student in Rajendra nagar

రంగారెడ్డి: పదో తరగతి విద్యార్థిని ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంట్లో ఒంటరిగా ఉన్న పదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటాలు చెప్పి బైక్‌పై హిమాయత్ సాగర్‌లోని ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. యువతిపై మానవ మృగం అత్యాచారం చేసి ఎవరకైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మళ్లీ బాధితురాలిని ఇంటి దగ్గర వదిలి పెట్టి అతడు వెళ్లిపోయాడు. ఆ యువతి తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News