Thursday, March 28, 2024

ఆదిలాబాద్ లో బాలికపై స్వామీజీ అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Rape on girl by godman

ఆదిలాబాద్: ప్రసాదం తీసుకొచ్చిన బాలికపై స్వామీజీ అత్యాచారం చేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒక గ్రామంలోని కొండపై గత ఏడు సంవత్సరాల నంపచి ఆత్మారామ్ మహరాజ్ అనే స్వామీజీ నివసిస్తున్నాడు. వ్యవసాయ క్షేత్రంలో ఆలయం పక్కన ఉంటున్నాడు. జూన్ 16న ఓ బాలిక నీళ్లతో పాటు ప్రసాదాన్ని తీసుకెళ్లింది. కానీ బాలిక ఇంటికి రాకపోయేసరికి స్వామీజీ ఉంటున్న స్థలానికి వెళ్లారు. ఇంటికి తాళం ఉండడంతో బద్దలుకొట్టి చూడగా బాలిక అపస్మారస్థితిలో ఉంది. వెంటనే బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ భగత్ సుమన్ కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News