Friday, April 26, 2024

ఎంజీఎం ఐసియులో రోగిని కొరికిన ఎలుకలు

- Advertisement -
- Advertisement -

Rats Bite Patient Leg and Hand Fingers in MGM ICU

వరంగల్: జిల్లాలోని ఎంజీఎం ఐసియులో రోగిని ఎలుకలు కొరికాయి. ఐసియులో చికిత్స పొందుతున్న రోగి కాలు, చేతులు వేళ్లను కొకికేశాయి. ఎలుకల దాడిలో బాధితులు శ్రీనివాస్ కు తీవ్ర రక్తస్రావం అయింది. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పట్ల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చేరినట్టు కుంటుంబీకులు తెలిపారు. ఐసియు ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు స్పందించారు. రోగిని ఎలుకలు కొరికేసిన ఘటన నా దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సూపరింటెండెంట్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News