Thursday, March 28, 2024

రవీంద్ర జడేజ హాఫ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో రవీంద్ర జడేజా  అర్థశతకం బాదాడు. మరో బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో ముందుగా అయ్యర్, తర్వాత జడేజా అర్థశతకాలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(75), రవీంద్ర జడేజా(50)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

Ravindra Jadeja hit 50 runs against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News