- Advertisement -
దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లల్లో విజయం సాధించిన ఇరుజట్లు.. ఈ మ్యాచ్ లోనూ గెలుపొందాలని భావిస్తున్నాయి.
RCB win toss and opt bowl against KXIP
- Advertisement -