Tuesday, April 23, 2024

భారీ వర్షాలు… 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

Red alert in 9 districts of Telangana with heavy rains

హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో అప్పపీడనం కొనసాగుతోంది. అప్పపీడన ప్రభావంతో వచ్చే మూడ్రోరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. దీంతో తెలంగాణలోని 9 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అటు విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నెల 26 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Red alert in 9 districts of Telangana with heavy rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News