- Advertisement -
న్యూఢిల్లీ : ఒక వారం పాటు వాణిజ్యపరమైన టెక్ట్ మేసేజ్లకు కొత్తగా అమలు చేసిన నిబంధనలను టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ రద్దు చేసింది. బ్యాంకింగ్, పేమెంట్, ఇతర లావాదేవీలకు ఎస్ఎంఎస్, ఒటిపిల డెలివరీలో అంతరాయం ఏర్పడుతున్న కారణంగా ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి టెక్ట్ మేసేజ్లకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటుండడంత తాజాగా ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఈ నిర్ణయానికి వచ్చింది.
- Advertisement -