Friday, March 29, 2024

ఓఆర్ఆర్ వివాదంపై మంత్రి స్పందించలేదు.. ఎందుకు? : రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వివాదంపై సంబంధిత మంత్రి స్పందించలేదని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అధికారి అర్వింద్ కుమార్ వివరణ సంతృత్తికరంగా లేదన్నారు. ప్రముఖ సంస్థ నివేదిక ఆధారంగా టెండర్ పిలిచామని చెప్పారు. నివేదిక ఇచ్చిన సదురు సంస్థ చరిత్ర సక్రమంగా లేదని ఆయన వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పుల భారం లేదన్న రేవంత్, ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటుకు ఎందుకు అమ్ముతున్నారని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News