Thursday, April 25, 2024

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. భారత్ 89/2

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: మొతెర స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు ఇది 12వ హాఫ్‌ సెంచరీ. మరో ఓపెనర్ శుభమన్ గిల్(11), నయా వాల్ చతేశ్వర పుజారా(0)లు వెంటవెంటనే పెవిలియన్ చేరినా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా రోహిత్ దూకుడుగా ఆడడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ శర్మ(52), విరాట్ కోహ్లీ(23)లు ఉన్నారు.

 Rohit Sharma hits 50 runs day/night Test against ENG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News