Thursday, March 28, 2024

రోహిత్ ఔట్…

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 100 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ 49 బంతుల్లో 42 పరుగులు చేసి
కరుణరత్నే బౌలింగ్‌లో అవిష్కకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(04), శుభమన్ గిల్ 43 బంతుల్లో 45 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత జట్టు ఇప్పటివరకు 2-0తో ఈ సిరీస్‌లో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News