Saturday, April 20, 2024

రోహిత్ ఔట్…

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాలో 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెఎల్ రాహుల్ ఐదు పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రోహిత్ శర్మ 27 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లో శ్యామ్ కుర్రాన్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్(03), విరాట్ కోహ్లీ(26) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News