Friday, April 26, 2024

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 2 Cr worth Gold Seized at Chennai Airport

చెన్నై: చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. అతని వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, పట్టుబడిన బంగారం విలువ మార్కెట్ లో రూ.కోటి ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Rs 2 Cr worth Gold Seized at Chennai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News