Saturday, April 20, 2024

లింగంపల్లి రైల్వే స్టేషన్ లో రూ.3కోట్ల గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Rs 3 Cr worth Ganja Seized in Hyderabad

హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. గురువారం మధ్యాహ్నం నగరంలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ లో రూ.3కోట్ల విలువ చేసే 336 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ, ముంబై వెళ్లే ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ రైళ్లలోని ఏసి కోచ్ ల్లో గంజాయిని తరలించేందుకు యత్నించిన 14మందిని నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Rs 3 Cr worth Ganja Seized in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News