Thursday, April 25, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 3 Cr worth Gold Seized in Delhi Airport

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.3కోట్లు విలువ చేసే బంగారాన్ని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని కార్బన్ పేపర్ లో చుట్టి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.నిందితిడిని అందుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rs 3 Cr worth Gold Seized in Delhi Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News