Friday, March 29, 2024

కల్యాణలక్ష్మి పథకానికి రూ.337.50 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

Rs 337.50 crore sanctioned for Kalyana Lakshmi scheme

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.337.50 కోట్లు నిధులను మంజూరు చేసింది. సోమవారం మూడవ త్రైమాసికానికి సంబంధించిన నిధుల విడుదలపై బిసి సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిధులతో కలిపి ఈ ఏడాది కళ్యాణలక్ష్మి పథకానికి మొత్తం రూ.1,350 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News