Saturday, April 20, 2024

కొవిడ్ అనాథలకు రూ.4వేలు ఆర్థిక సాయం!

- Advertisement -
- Advertisement -

Rs 4,000 financial aid for Covid orphans

న్యూఢిల్లీ : కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి పిల్లలకు ప్రభుత్వం నెలనెలా అందించే ఆర్థిక సాయం రూ.2000 నుంచి రూ.4000 కు పెంచడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈమేరకు ప్రతిపాదన అంగీకారం కోసం కొన్ని వారాల్లో కేబినెట్ మీటింగ్ ముందుకు వెళ్లనున్నది. మహిళా, పిల్లల సంక్షేమాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనను తయారు చేసింది. ఈ సహాయం మంజూరుకు సంబంధించి ఇప్పటివరకు 3250 దరఖాస్తులు రాగా, 667 దరఖాస్తులు ఆమోదం పొందాయని మంత్రిత్వశాఖ వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News