Thursday, April 18, 2024

బైకులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

RTC bus collides with bikes: One killed

వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం బోంపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

RTC bus collides with bikes: One killed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News